UGC-NET, లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, భారతదేశం అంతటా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోల పాత్రలకు భారతీయ జాతీయుల...
నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు డార్క్ వెబ్లో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్శిటీ...
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) 581 ఖాళీల భర్తీకి 2022, డిసెంబరు 22న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల...
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,234 ప్రభుత్వ పాఠశాలలు 530 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 89వేల 764 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశా...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం దేశవ్యాప్తంగా మరియు విదేశాలలో నిర్వహించిన NEET-UG పేపర్ లీక్లో పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరు నుండి ఏడుగురు...
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2024 - 2025 సంవత్సరానికి సంబంధించి ముందస్తు స్కూల్ అడ్మిషన్లపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సరీ స్టూడెంట్ కు లక్ష...
సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలలోనూ సగం.. అంతకు మించి అందిపుచ్చుకుంటామని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. తల్లిదండ్రులు, భర్త...
ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ : చదువుతో పాటు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిజామాబాద్లోని వసుధ హైస్కూల్లో ‘బడితే కదం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిజామాబాద్ అర్బన్...
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 1 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 93 పరీక్షా కేంద్రాల్లో 82,776 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం...
పాఠశాల విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతోపాటు సామాజిక అవగాహన, పెద్దలపై గౌరవం నేర్పుతామని వరంగల్ మరిపెడ లోని సెయింట్ఆగస్టిన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలలో 'కిండర్ గార్టెన్ డే'...